మాజీ మంత్రి, విశాఖ నార్త్ టిడిపి ఎమ్మెల్యే గంటా ఆస్తి వేలానికి రంగం సిద్ధం
మాజీ మంత్రి, విశాఖ నార్త్ టిడిపి ఎమ్మెల్యే గంటా ఆస్తి వేలానికి రంగం సిద్ధం.
ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని ఎగవేసిన కేసులో డిసెంబరు ఇరవైన వేలం.
మొత్తం రుణ బకాయిలు సుమారు 209 కోట్లు.
తనఖా పెట్టిన ఆస్తుల విలువ 35 కోట్ల 35 లక్షల 61 వేలు.
మిగతా బకాయిల కోసం వ్యక్తి గత ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు ఉందంటున్న బ్యాంకు.
ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీ రుణాలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు.
ఆరోపణలు ఈ రుణానికి సంబంధించినవి కాదన్న బ్యాంకు అధికారులు.
వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటాకు పేరిట ఉన్న విశాఖ ఉత్తరనియోజకవర్గంలోని ని ఫ్లాట్స
Comments
Post a Comment