చొడవరంలో ఇసుక రీచ్ ప్రారంభించిన శాసనసభ్యుడు ధర్మశ్రీ

చోడవరం నవబంర్‌ 13(జనహృదయం): చోడవరంలో ఇసుక కొరతను తీర్చేందుకు శాసన సభ్యుడు కరణం ధర్మశ్రీ బుధవారం ఇసుక రీచ్‌ పార్రంభించారు. చోడవరం పరిసరపాంతాల్లో ఇసుక కొరతను నివారించడంలో బాగంగా ఈ రీచ్‌ పార్రంభం అయ్యింది. ఇసుక కావలసిన వారు ఆన్‌లైన్‌లో నమోదుచేసుకోవాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు తమ విదులు యథావిదిగా నిర్వహించుకోవచ్చని ఇసుక కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా