రోడ్ ప్రమాదంలో పది మందికి గాయాలు..


మాకవరపాలెం (జనహృదయం):  రహదారి ప్రయాణం లో పది మందికి గాయాలు విశాఖ జిల్లా మాకవరపాలెం మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఓ మినీ వ్యాన్ ప్రమాదానికి గురై పదిమంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు కొయ్యూరు గ్రామం నుంచి సింహాచలం దైవ దర్శనానికి బయలుదేరిన మినీ వ్యాన్ మాకవరపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ప్రమాదానికి గురైంది ఈ సంఘటనలో గాయాలపాలైన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా