విజ్ఞాన నిలయాలు గ్రంధాలయాలు





ఎలమంచిలి (జన హృదయం) :
నియోజకవర్గ  కేంద్రంలో గ్రంథాలయ వారోత్సవాలు  కొనసాగుతున్నాయి. వారోత్సవాలలో భాగంగా ఆదివారం స్థానిక గ్రంధాలయ అధికారి ఆనంద్ ఆధ్వర్యంలో యోగా గురువులైన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు షేక్ అబ్దుల్లా మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందంలో  యోగా గురువు మళ్ల రాము ల అధ్యక్షతన    విద్యార్థినీ విద్యార్థులకు యోగా పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు కె. ఎస్. వి.ప్రసాద్, వై.అప్పారావు కార్మిక నేత గనిశెట్టి యేసుదాసు మరియు వివిధ పాఠశాలల విద్యార్థులు  పాల్గొన్నారు.


 

 



 

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా