సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా బొబ్డే…
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ ఎస్. ఏ. బోబ్డే ప్రమాణస్వీకారం చేయనున్నారు.
రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ బోబ్డేతో పదవీ ప్రమాణం చేయించనున్నారు.
కాగా నూతన ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో 17 నెలల పాటు కొనసాగుతారు.
Comments
Post a Comment