భారీగా తసిల్దార్ల బదిలీలు

తెలంగాణలో భారీగా తహశీల్దార్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం చేసింది. ఏమేరకు 378 మంది తహశీల్దార్‌లను బదిలీ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారిని తిరిగి వారి స్థానాలకు పంపుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తమను బదిలీ చేయాలంటూ గత కొంత కాలంగా  ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్న నేపధ్యంలో ఈ బదిలీలు జరిగాయి. మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైన తరుణంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా