ఆర్ టి ఐ పరిధిలోకి అత్యున్నత న్యాయస్థానం

డిల్లి : సమాచార హక్కు చట్టం పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ స్థానం లోని కేంద్ర ప్రజా సమాచార అధికారి దాఖలు చేసిన మూడు ఆ పిల్లను  కొట్టివేసింది . ఆర్టిఐని నిఘాకు ఓ సాధనంగా  వాడుకోరాదని హెచ్చరించింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా