భారీగా గంజాయి రవాణా

విశాఖపట్నం : విశాఖ జిల్లాలో భారీ గంజాయి పట్టుబడింది. బుధవారం తెల్లవారుజామున మాడుగుల మండలం ఘాట్ రోడ్ జంక్షన్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.9 లక్షల విలువైన 421 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు స్కూటీలను పోలీసులు సీజ్ చేశారు...


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా