మైనర్ బాలికపై అత్యాచారం...

కృష్ణాజిల్లా: నందిగామ కాకతీయ స్కూల్ లో   పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై  42 సంవత్సరాల నన్నే S/O మీరాఖాన్ అనే వ్యక్తి .స్కూల్ సమీపంలో అత్యాచారయత్నం .స్కూల్ నుండి ఇంటికి  సైకిల్ మీద వెళ్తున్న బాలికను సైకిల్ ఆపి కోరిక తీర్చమని అత్యాచారయత్నం  బాలిక గట్టిగా కేకలు వేయడంతో  అక్కడ నుండి పారిపోయిన నన్నే. నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. కాగా నిందితుడుటె టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద న్యూడిల్స్ వ్యాపారం చేస్తాడని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలియజేశాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా