ఉన్నావ్ హత్య కేసులో నేడు శిక్ష ఖరారు
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సెంగార్కు నేడు డిల్లీ జిల్లా కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. విచారణ అనంతరం భారతీయ శిక్షా స్మృతి, పోక్సో చట్టాల కింద కులదీప్ సెంగార్కు శిక్ష పడనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచార ఘటనలో కులదీప్ను ఇదివరకేన్యాయస్థానం దోషిగా తేల్చింది.
Comments
Post a Comment