ఆందోళన కలిగించిన నాటు తుపాకులు


హైదరాబాదు: నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నాటు తుపాకులు లభ్యమైన ఘటన ఆందోళన కలిగించింది. ఇక్కడి సులభ్ కాంప్లెక్సులో రెండు నాటు తుపాకులు కనిపించడంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ కు వచ్చిన ఎవరైనా సులభ్ కాంప్లెక్సులో తుపాకులను దాచి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా