కన్న తండ్రి కడతేర్చిన కొడుకు...

హైదరాబాద్:- హాయత్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలో తండ్రిని హత్య చేసిన కొడుకు. ఇద్దరు కలిసి మద్యం తాగిన అనంతరం ఇద్దరు గోడవపడగా తండ్రి రాంనర్సయ్య ని రోకలి కర్రతో తలపై కొట్టి హత్య చేసిన కొడుకు విష్ణు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా