విద్యార్దినిపై లైంగిక వేదిపులు ....


నిడవోలు : విద్యా బుద్దులు నేర్పించాల్సిన గురువే కామాంధుడిగా మారి ఓ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్ళ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ లో ఈఘటన వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికపై అదే స్కూల్లో తెలుగు మాష్టారుగా పనిచేస్తున్న కొయ్య లక్ష్మణ్‌ రావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక బంధువులు, గ్రామస్తులు హైస్కూల్‌ వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా