రాష్ట్రంలో తుగ్లక్ పాలన...

అమరావతి : ఒక రాష్ట్రం, మూడు రాజధానులు.. తుగ్లక్‌ పాలనకు నిదర్శనమని టీడీపీ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే జగన్‌ ఈ ప్రకటన చేశారన్నారు. కర్నూలులో హైకోర్టు ఉద్యమం చేయించింది జగనేనన్నారు. రాజధాని మారుస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అవినీతి జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదని నక్కా ఆనందబాబు నిలదీశారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా