నేను భారత్-చైనా ప్రతినిధుల సమావేశం
న్యూఢిల్లీ: నేడు భారత్-చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారం కోసమై.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
Comments
Post a Comment