ఏసీబీకి చిక్కిన వీఆర్వో
కృష్ణా : జిల్లా తిరువూరు మండల తహశీల్దార్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడి చేశారు. రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వో పోతురాజు జయకృష్ణ ఒక రైతుకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడానికి రూ.16000/- లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికాలకు పట్టుబడ్డాడు.
Comments
Post a Comment