పొగమంచుతో ఆలస్యంగా రైళ్లు

 న్యూడిల్లీ: ఢిల్లీలో పొగమంచు కారణంగా 21 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. పలు మార్గాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా